Fidaa Movie: ఫిదా సినిమాలో ఈ చిన్న లాజిక్ ను దర్శకుడు ఎలా మిస్ అయ్యారు…మిలో యెంత మంది గమనించారు..!

Fidda Movie
Fidda Movie

Fidaa Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు.ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు నటి నటులకు కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ఒక చిన్న లాజిక్ ను మిస్ అయ్యారు అని తెలుస్తుంది.అయితే యెంత పెద్ద దర్శకుడు అయినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం అనేది సహజం.

అయితే ప్రేక్షకులు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత యెంత చిన్న మిస్టేక్ ను అయినా యిట్టె పెట్టేస్తున్నారు.ఇక ఆ మిస్టేక్ ను ట్రోల్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.కొన్ని కొన్ని సార్లు దర్శకులు రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.ఈ పరిస్థితి ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల కు కూడా ఎదురైంది అని చెప్పచ్చు.ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ తన అన్నయ్య తో కలిసి అమెరికా లో ఉంటాడు.ఇక హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించడం జరిగింది.

హీరో అన్నయ్యకు మరియు హీరోయిన్ అక్కకు పెళ్లి కుదురుతుంది.ఇక పెళ్లి అయిపోయిన తర్వాత వరుణ్ తేజ్,తన అన్నయ్య మరియు వదిన తో అమెరికా వెళ్లిపోవడం జరుగుతుంది.ఆ తర్వాత సీన్లో సాయి పల్లవి అమెరికా లో ఉన్న తన అక్కతో ఫోన్ లో మాట్లాడుతుంది.అయితే అమెరికా లో డే అయితే ఇండియా లో చీకటిగా చూపించాలి.కానీ ఆ సీన్ లో మాత్రం అక్కడ ఇక్కడ డే గానే చూపించారు దర్శకుడు.దింతో ఈ చిన్న మిస్టేక్ ను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *